తెలంగాణ

telangana

By

Published : Jun 17, 2021, 9:09 AM IST

Updated : Jun 17, 2021, 10:08 AM IST

ETV Bharat / crime

Accident : రైలు ఢీకొని 300 గొర్రెలు మృతి

sheep killed, sheep killed in nizamabad, 300 sheep killed
300 గొర్రెలు మృతి, నిజామాబాద్​లో 300 గొర్రెలు మృతి

09:05 June 17

నిజామాబాద్​ జిల్లాలో రైలు ఢీకొని 300 గొర్రెలు మృతి

నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొన్న ఘటనలో మూడు వందల గొర్రెలు మృతి చెందాయి. నవీపేట మండలం కోస్లీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జీవాలు పట్టాలు దాటుతుండగా... అదే సమయంలో వచ్చిన రైలు ఢీకొట్టింది.

  ఘటనలో 300 గొర్రెలు మృత్యవాత పడ్డాయి. వీటి విలువ 18లక్షల వరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు

Last Updated : Jun 17, 2021, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details