మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం ఆర్జీకే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి మూడు ద్విచక్ర వాహనాలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు.
మూడు ద్విచక్రవాహనాలను తగలబెట్టిన దుండగులు - తెలంగాణ వార్తలు
మేడ్చల్ జిల్లా ఆర్జీకే కాలనీలో మూడు ద్విచక్రవాహనాలను తగులబెట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనుమానం ఉన్న వ్యక్తులపై ఫిర్యాదు చేయాలని అన్నారు.

బైక్లను తగలబెట్టిన దుండగులు, మూడు ద్విచక్రవాహనాలు దగ్ధం
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి... క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నట్లు కీసర పోలీసులు తెలిపారు. అనుమానం ఉన్న వ్యక్తుల పేర్లను తెలియజేయాలని కోరారు.
ఇదీ చదవండి:పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు