మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జీడిమెట్ల గ్రామ పరిధిలో తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో.. ఓ కారు ప్రమాదవశాత్తు డివైడర్ పైకి ఎక్కి, అటుగా వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది.
డివైడర్ పైకి ఎక్కి... డీసీఎంను ఢీకొట్టింది - The road accident took place at Jeedimetla village in Medchal district
మేడ్చల్ జిల్లా.. జీడిమెట్ల గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
![డివైడర్ పైకి ఎక్కి... డీసీఎంను ఢీకొట్టింది The road accident took place at Jeedimetla village in Medchal district. The police who registered the case are investigating](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10810270-373-10810270-1614496339860.jpg)
డివైడర్ పైకి ఎక్కి... డీసీఎంను ఢీకొట్టింది
ఈ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కారుని అక్కడి నుండి తరలించారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక... కారులో ప్రయాణిస్తున్న వారు మద్యం మత్తులో డ్రైవింగ్ చేసారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:అతివేగం: డివైడర్ను ఢీ కొట్టిన కారు