వేగంగా వచ్చిన లారీ.. రహదారిపై ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం మేడ్చల్ జిల్లా కీసర పీఎస్ పరిధిలోని ఓఆర్ఆర్పై జరిగింది.
Accident: రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి - crimes in medchal
మేడ్చల్ జిల్లా కీసర పీఎస్ పరిధిలోని ఓఆర్ఆర్పై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ.. రహదారిపై ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
![Accident: రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి orr accidents](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:09:48:1623566388-12115472-df.jpg)
orr accidents
మృతుడు లింగంపల్లికి చెందిన రాంరెడ్డిగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:Crime: చికెన్ ఉద్దెర ఇవ్వలేదని కత్తితో దాడి