నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని హరియాలి పెట్రోల్ బంక్ వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్కు మూర్ఛ రావడం వల్ల బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది.
డ్రైవర్కు మూర్ఛ.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం - telangana news
భైంసా పట్టణంలోని హరియాలి పెట్రోల్ బంక్ వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శుభకార్యానికి వెళుతుండగా డ్రైవర్కు మూర్ఛ రావడంతో బస్సు ఒక్కసారిగా పంట పొలాల్లోకి వెళ్లింది. నెమ్మదిగా వెళ్లి ఆగిపోవడంతో ప్రయణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
డ్రైవర్కు మూర్ఛ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
హరియాలి పెట్రోల్ బాంక్ వద్ద స్పీడ్ బ్రేకులు ఉండడంతో డ్రైవర్ బస్సును నెమ్మది చేశారు. ఈ క్రమంలో డ్రైవర్కు మూర్ఛ రావడంతో ఒక్కసారిగా బస్సు పంటపొలాల్లోకి వెళ్లి ఆగిపోయింది. దీంతో ప్రయణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
ఇదీ చదవండి:వాలంటైన్స్ డే: ప్రేమికుల నోట.. పలకాలి ఈ పాట!