యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పేకాట ఆడుతోన్న 8 మందిని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.10 వేల నగదుతో పాటు 2 ఆటోలు, 2 బైకులు, 6 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పేకాట రాయుళ్ల అరెస్ట్.. నగదు స్వాధీనం - పేకాట అరెస్ట్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో 8 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించారు.
poker gamers