తెలంగాణ

telangana

By

Published : Feb 6, 2021, 9:34 AM IST

Updated : Feb 6, 2021, 10:04 AM IST

ETV Bharat / crime

టీచర్ మందలించిందని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

suicide
suicide

09:33 February 06

టీచర్ మందలించిందని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చెల్లాపూర్‌లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని పదో తరగతి విద్యార్థి హరికృష్ణ(16) బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. టీచర్ మందలించడంతో మనస్తాపానికి గురైనట్లు లేఖలో పేర్కొన్నాడు. 

ఇదీ చదవండి :సినిమా రేంజ్​లో ఓ భార్య క్రైమ్​ కథ.. భర్తను చంపించి ఆపై..

Last Updated : Feb 6, 2021, 10:04 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details