హైదరాబాద్లో గత రాత్రి సైదాబాద్ చౌరస్తాలో జరిగిన రోడ్డు(Accident) ప్రమాదంలో ఇద్దరు ద్విచక్రవాహనదారులు క్షతగాత్రులయ్యారు. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు అతివేగంతో ఢీకొనటంతో వాహనదారులిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.
Accident: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు - రోడ్డు ప్రమదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు
రోడ్డు ప్రమదంలో(Accident) ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన హైదరాబాద్లోని సైదాబాద్ పరిధిలో చోటుచేసుకుంది.
Accident: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
స్థానికులు వెంటనే స్పందించి 104కు ఫోన్ చేసి క్షతగాత్రులను పోలీసుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. వాహనదారుల్లో ఒకరు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
ఇదీ చూడండి:నాందేడ్-ఆదిలాబాద్ ఇంటర్సిటీ రైలు ఇంజిన్లో పొగలు