కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి - నెల్లూరులో రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి
15:19 December 20
నెల్లూరు: గుడ్లూరు మండలం మోచర్ల వద్ద రోడ్డు ప్రమాదం
Road Accident In Nellore: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని గుడ్లూరు మండలం మోచర్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా... వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 20, 2022, 10:23 PM IST