తెలంగాణ

telangana

ETV Bharat / crime

కరోనా సోకి ప్రైవేటు ఉపాధ్యాయుడు మృతి - మెదక్ కరోనా న్యూస్

కరోనా మహమ్మారి ఎందరినో బలి తీసుకుంటోంది. చివరిచూపు లేకుండా చేస్తోంది. వైరస్ భయం వల్ల అంత్యక్రియల నిర్వహణకు సైతం ఎవరూ ముందుకు రావడం లేదు. మెదక్ జిల్లా పోతారం గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు కరోనా సోకి ఇవాళ మరణించాడు.

corona
corona

By

Published : Apr 27, 2021, 1:57 PM IST

మెదక్ జిల్లా మనోహరబాద్ మండల పరిధిలోని పోతారం గ్రామంలో కరోనాతో ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఇవాళ మరణించాడు.

మృతుడి స్వగ్రామం పోతారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల నిర్వహణకు ఎవరు ముందుకు రాకపోవడం వల్ల జేసీబీ సహాయంతో గుంతలో పూడ్చి పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details