తెలంగాణ

telangana

ETV Bharat / crime

పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు - latest crime news

ఏపీ చిత్తూరు మదనపల్లెలోని ఓ పారిశ్రామిక సంస్థలో లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ పేలి ఇద్దరు మరణించారు. మరో వ్యక్తికి గాయాలవ్వటంతో.. ఆస్పత్రికి తరలించారు.

oxygen cylinder blast
ఆక్సిజన్ సిలిండర్

By

Published : Jun 8, 2021, 9:58 AM IST

Updated : Jun 8, 2021, 2:51 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ పేలి.. ఇద్దరు మృతి చెందారు. కొత్త క్రొమోటోగ్రఫీ మెషిన్‌ను ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మరో వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా.. మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. లింగప్ప, నయాజ్‌బాషా అనే ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రమాదానికి కారణాలపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:Loan Apps Case : నగదు బదిలీలో బ్యాంక్ అధికారుల హస్తం!

Last Updated : Jun 8, 2021, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details