తెలంగాణ

telangana

ETV Bharat / crime

సిమెంట్​ ట్యాంకర్​ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

సిమెంట్​ ట్యాంకర్​ను కారు వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఈ ప్రమాదం సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

By

Published : Apr 2, 2021, 11:56 AM IST

mukundapuram accident
రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్​ ట్యాంకర్​ను కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఘటనలో పొగంటి సతీశ్​ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల ఎస్సై శ్రీనివాస్​ నాయక్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details