జనగామ జిల్లాలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందాడు. రఘునాథపల్లి మండలం మంగలిబండ తండాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తికి 20 రోజుల క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. ఆ తరువాత వైరస్ నుంచి కోలుకోగా.. కన్ను, దవడలకు వాపు వచ్చింది. బాధితుడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా...అక్కడి వైద్యులు గాంధీ ఆసుపత్రికి పంపించారు.
జనగామ జిల్లాలో బ్లాక్ఫంగస్తో వ్యక్తి మృతి - black fungus deaths in jangaon district
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా జనగామ జిల్లాలో బ్లాక్ ఫంగస్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో యువకుడు ఈ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరాడు.
బ్లాక్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ కేసులు, బ్లాక్ ఫంగస్ మరణాలు
గాంధీలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. ఇదే మండలంలో మరో యువకుడిలోనూ బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.