తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2021, 11:00 PM IST

ETV Bharat / crime

మావోయిస్టుల దుశ్చర్య.. 8 వాహనాలకు నిప్పు!

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు మరో విధ్వంసం సృష్టించారు. సుకుమా జిల్లాలో 8 వాహనాలను తగలబెట్టారు. తమ ఉనికి చాటుకునేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

maoist
maoist

ఛత్తీస్​గఢ్ సుకుమా జిల్లాలో మావోయిస్టులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. తెలంగాణ-ఛత్తీస్​గఢ్ సరిహద్దులోని ఎర్రబోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి 8 వాహనాలను తగలబెట్టారు. దగ్ధమవుతోన్న వాహనాలను చూసేందుకు వెళ్లిన యువకులపై.. మావోలు బాణాలు, రాళ్లతో దాడి చేశారు.

ABOUT THE AUTHOR

...view details