ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లా మాలేవాహి గ్రామానికి చెందిన జయరామ్ కశ్యప్ అనే యువకుడు పోలీస్ ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడని రెండు రోజుల క్రితం కచనార్ అనే గ్రామం వద్ద మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. రెండ్రోజులు వారి పరిధిలో ఉంచుకొని.. ఈరోజు ఉదయం హత్యచేసి మృతదేహాన్ని గ్రామ శివారులో పడేశారు. మావోయిస్టులు చేసిన ఈ దుశ్చర్యతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇన్ఫార్మర్ నెపంతో యువకుడి కిడ్నాప్.. 2 రోజుల అనంతరం..! - Maoists killed a person
Maoists killed a person: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లా, మాలేవాహి గ్రామానికి చెందిన జయరామ్ కశ్యప్ అనే యువకుడిని మవోయిస్టులు హాత్యచేసిన ఘటన కలకలం రేపింది. పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడని ఆ యువకుడిని కిడ్నాప్ చేసి రెండు రోజుల తర్వాత హత్య చేసి మృతదేహాన్ని గ్రామ శివారులో పడేశారు.

ఛత్తీస్గఢ్లో యువకుడు మృతి