తెలంగాణ

telangana

ETV Bharat / crime

విషాదం... విద్యుత్​ షాక్​తో వ్యక్తి మృతి - తెలంగాణ తాజా వార్తలు

వికారాబాద్ జిల్లా దోమ మండలం పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన పొలంలో ట్రాన్స్​ఫార్మర్​ మరమ్మతు చేస్తుండగా.. విద్యుత్​ షాక్​ తగిలింది. దీనితో అతను మరణించాడు.

currant
currant

By

Published : May 15, 2021, 10:36 AM IST

వికారాబాద్ జిల్లా దోమ మండలం పరిధిలోని గూడూరు గ్రామంలో ఓ వ్యక్తి కరెంట్​ షాక్​తో మృతి చెందాడు. గ్రామంలోని కంకరి జంగయ్య పొలం దగ్గర కరెంట్​ తీగ తెగి పడింది. నర్సింహులు ట్రాన్స్​ఫార్మర్​ ఆఫ్​ చేసి... మరమ్మతు చేస్తుండగా.. విద్యుత్​ సరఫరా అయింది.

దీనితో నర్సింహులు స్పృహా తప్పి పడిపోయాడు. వెంటనే పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మార్గంమధ్యలో చనిపోయాడు.

ఇదీ చదవండి:యాదాద్రి కొండపై అద్భత దృశ్యం.. ఉగ్ర నారసింహ మేఘం

ABOUT THE AUTHOR

...view details