ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇనుగంటివారి పేటకు చెందిన కిరణ్కుమార్కు భార్యతో గొడవ పడ్డాడు.
selfie suicide: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య - తూర్పుగోదావరి జిల్లాలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బలవన్మరణాన్నిసెల్పీ వీడియో తీశాడు.

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ఆ క్రమంలోనే అత్త పోచివేణి, మామ వెంకటరమణలు వేధించారంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ కలుపు మందు తాగేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న కిరణ్కుమార్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సీతానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య