నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలంలోని లాక్కోరా గ్రామంలో మేకల మందపై కుక్కలు దాడి చేశాయి. మందలోని 36 జీవాలు ఈ దాడిలో మృతి చెందాయి.
మేకల మందపై కుక్కల దాడి... 36 జీవాలు మృతి! - తెలంగాణ వార్తలు
నిజామాబాద్ జిల్లా లాక్కోరా గ్రామంలో మేకల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 36 జీవాలు మృతి చెందినట్లు బాధితుడు గొల్ల చిన్నయ్య తెలిపారు. దాదాపు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాపోయారు.
![మేకల మందపై కుక్కల దాడి... 36 జీవాలు మృతి! goats-dead-in-dogs-assault-at-lakkora-village-velpur-mandal-in-nizamabad-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10910740-thumbnail-3x2-goats---copy.jpeg)
మేకల మందపై కుక్కల దాడి... 36 జీవాలు మృతి!
ఈ మధ్యనే గొర్రెలు కొనుగోలు చేశానని... దాదాపు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు గొల్ల చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి