తెలంగాణ

telangana

By

Published : Mar 5, 2022, 5:12 AM IST

Updated : Mar 5, 2022, 5:47 AM IST

ETV Bharat / crime

Mulugu Road Accident: ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

accident
accident

05:10 March 05

ప్రమాదంలో మరో నలుగురి తీవ్రగాయాలు

Mulugu Road Accident: ములుగు జిల్లాలోని ఎర్రిగట్టమ్మ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. మృతిచెందిన వారు మంగపేట మండలం కోమటిపల్లి వాసులుగా గుర్తించారు.

ఇదీ చదవండి:Realtors Murder Case Updates : కాసేపట్లో కోర్టుకు రియల్టర్ల హత్య కేసు నిందితులు


Last Updated : Mar 5, 2022, 5:47 AM IST

ABOUT THE AUTHOR

...view details