తెలంగాణ

telangana

ETV Bharat / crime

అటవీప్రాంతంలో మంటలు.. ఆందోళనలో గ్రామస్థులు - అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం కవాడిపల్లి సమీపంలోని అటవీప్రాంతంలో మంటలు చెలరేగాయి. అటవీ ప్రాంతం గ్రామానికి దగ్గరలో ఉండడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

fire accident in forest  kawadipally village in abdullapirmet mandal in rangareddy district
అటవీ ప్రాంతంలో మంటలు.. ఆందోళనలో గ్రామస్థులు

By

Published : Feb 28, 2021, 10:15 PM IST

రంగారెడ్డి జిల్లా కవాడిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దాదాపు గంటన్నర నుంచి అటవీప్రాంతం తగలబడుతోంది. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్​మెట్​ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

అడవి గ్రామానికి సమీపంలోనే ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

అటవీ ప్రాంతంలో మంటలు.. ఆందోళనలో గ్రామస్థులు

ఇదీ చూడండి :గతంలో తండ్రిని చంపాడు.. ఇప్పుడు తల్లిని కూడా..

ABOUT THE AUTHOR

...view details