హైదరాబాద్ హయత్నగర్లో రోజువారి కూలీ దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురానికి చెందిన దొడ్డ మధుసూదన్ రెడ్డి(45)గా గుర్తించారు. కొన్నేళ్లుగా నగరంలోనే పెయింటర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తెలియజేశారు. గుర్తుతెలియని దుండగలు మధుసూదన్ తలపై బండరాయితో మోది హత్య చేశారు.
హయత్నగర్లో రోజువారి కూలీ దారుణ హత్య - హయత్నగర్లో రోజువారి కూలీ దారుణ హత్య
హైదరాబాద్ హయత్నగర్లో దారుణం జరిగింది. రోజువారి కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు... తలపై బండరాయితో మోది హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... హత్య గల కారణాలు, మృతుడి పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.
![హయత్నగర్లో రోజువారి కూలీ దారుణ హత్య daily labour murder in hayathnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11164085-403-11164085-1616740232709.jpg)
labour murder
కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలు, మృతుడి పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.