ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకే టూవీలర్ వాహనాలు ఇస్తామంటూ ఓ ఆర్మీ జవాన్కు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. వాహనాలు అమ్ముతామని నమ్మించి మోసం చేశారు. వివిధ చార్జీల పేరుతో 3.5 లక్షల రుపాయలు ఆన్లైన్ ద్వారా చీటర్లు కాజేశారు.
తక్కువ ధరకు వాహనాలు ఇస్తామంటూ చీటింగ్ - Hyderabad latest news
ఓ ఆర్మీ జవాన్కు ఓఎల్ఎక్స్లో సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. తక్కువ ధరకే టూవీలర్ వాహనాలు ఇస్తామంటూ మోసం చేశారు. వివిధ చార్జీల పేరుతో 3.5 లక్షలు ఆన్లైన్ ద్వారా కాజేశారు.
![తక్కువ ధరకు వాహనాలు ఇస్తామంటూ చీటింగ్ Cybercriminals defraud an Army jawan of cheap two-wheelers at OLX](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10604905-778-10604905-1613155565942.jpg)
తక్కువ ధరకు వాహనాలు ఇస్తామంటూ లక్షలు చీటింగ్
మోసపోయామని తెలుసుకున్న జవాన్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:అరకు ఘాట్రోడ్డులో పర్యటకుల బస్సు బోల్తా.. నలుగురు మృతి