Car Accident at Vijayawada: విజయవాడ బెంజ్ సర్కిల్ వంతెనపై కారు బీభత్సం సృష్టించింది. మొదటి వంతెనపై ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. మృతుడు రాజరాజేశ్వరిపేటకు చెందిన 35 ఏళ్ల నాగూర్గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Car Accident at Vijayawada: కారు బీభత్సం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు - ఏపీ వార్తలు
Car Accident at Vijayawada: విజయవాడలోని బెంజ్ సర్కిల్ పారిశుద్ధ్య కార్మికులను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొ నలుగురు గాయపడ్డారు.
car accident