తెలంగాణ

telangana

ETV Bharat / crime

పోలవరం సమీపంలో బస్సు ప్రమాదం.. - recent road accidents in ap

విద్యార్థులతో సహా 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగిపోయి ప్రమాదానికి గురైంది. డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటన.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలో జరిగింది.

ACCIDENT
బస్సు

By

Published : Apr 10, 2021, 12:08 PM IST

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు స్టీరింగ్‌ విరిగిపోయింది. శివగిరి నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. విద్యార్థులతో సహా 70 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. సమయస్పూర్తితో రోడ్డు పక్కన బస్సును నిలిపివేశాడు.

ABOUT THE AUTHOR

...view details