తెలంగాణ

telangana

By

Published : Dec 15, 2021, 12:18 PM IST

Updated : Dec 15, 2021, 12:46 PM IST

ETV Bharat / crime

Boy died in Mulugu: నీళ్లు అనుకొని పురుగులమందు తాగి.. బాలుడు మృతి

Boy died in Mulugu, thoguboru boy dead
నీళ్లు అనుకొని పురుగులమందు తాగి బాలుడు మృతి

12:15 December 15

నీళ్లు అనుకొని పురుగులమందు తాగి.. బాలుడు మృతి

Boy died in Mulugu : ములుగు జిల్లా వెంకటాపురం మండలం తొగుబోరులో విషాదం నెలకొంది. ఓ బాలుడు మంచినీరు అనుకొని సీసాలోని పురుగులమందు తాగాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు... బాలుడు సురేశ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు.

అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు... విగత జీవిగా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మంచినీళ్లు అనుకొని పురుగుల మందు తాగి... బాలుడు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:Shilpa Chowdary Cheating Case: శిల్పాచౌదరికి 14 రోజుల రిమాండ్ విధించిన ఉప్పర్‌పల్లి కోర్టు

Last Updated : Dec 15, 2021, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details