తెలంగాణ

telangana

ETV Bharat / crime

చెరువులో మృతదేహం.. ప్రమాదమా?.. హత్యా! - Nizamabad District Latest News

నిజామాబాద్ నగర శివారులో గుర్తుతెలియని ఓ మృతదేహం లభ్యమైంది. శవం వద్ద చిల్లర సంచి ఉండడంతో యాచకుడని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

An unidentified body was found in the pond
చెరువులో గుర్తుతెలియని ఓ మృతదేహం లభ్యం

By

Published : Jan 29, 2021, 6:58 PM IST

నిజామాబాద్ నగర శివారులోని మాదనగర్ చెరువులో గుర్తుతెలియని ఓ మృతదేహం లభ్యమైంది. శవం వద్ద చిల్లర సంచి ఉండడంతో యాచకుడని అనుమానిస్తున్నారు.

స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలిని నిజామాబాద్ రూరల్ ఎస్​ఎచ్​ఓ మధుసూదన్ గౌడ్ పరిశీలించారు. హత్యా? లేదా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడా? అనేది తెలియాల్సి ఉందని తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:కిడ్నాప్​ కేసు: క్షేమంగా తల్లి ఒడికి చేరిన చిన్నారి

ABOUT THE AUTHOR

...view details