హోలీ సందర్భంగా సికింద్రాబాద్ ఈస్ట్ గాంధీ నగర్లో విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా చీర్యాల్లోని నాట్కమ్ చెరువులో నలుగురు యువకులు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాము(19) అనే యువకుడు చనిపోయాడు. మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ నలుగురు వ్యక్తులు సికింద్రాబాద్ ఈస్ట్ గాంధీ నగర్ వాసులుగా గుర్తించారు.
పండుగ పూట ఈతకు వెళ్లి మృతి - telangana crime news
హోలీ పండుగ సమయంలో నలుగురు స్నేహితులు కలిసి ఓ చెరువుకు ఈతకు వెళ్లారు. సరదాగా జలకాలాడారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఓ యువకుడు నీటిలో మునిగి మత్యువాత చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.
![పండుగ పూట ఈతకు వెళ్లి మృతి person went swimming died, medchal district crime news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11204302-288-11204302-1617024433031.jpg)
పండుగ పూట ఈతకు వెళ్లి మృతి