తెలంగాణ

telangana

ETV Bharat / crime

కడుపు నొప్పి భరించలేక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య - kamareddy district latest news

కడుపు నొప్పి భరించలేక ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

A person commits suicide to stomach pain in kamareddy district
కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

By

Published : Feb 21, 2021, 4:05 AM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కోటగల్లి చెందిన నర్సింహులు అనే వ్యక్తి కడుపు నొప్పి భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.నర్సింహులు మిషన్ భగీరథ శాఖలో ప్రభుత్వ ఉద్యోగి. మృతుడికి భార్య కూతురు ఉన్నారు.

మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:రెండు ద్విచక్ర వాహనాలు ఢీ... ముగ్గురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details