ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని కొక్యాతండాలో రోడ్డు విస్తరణ పనుల్లో అధికార తెరాస నాయకుడి కుమారుడికి, గిరిజనులకు మధ్య ఘర్షణ జరిగింది. తమపై దాడి చేశారని ఆరోపిస్తూ గిరిజనులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గిరిజనులకు, తెరాస నేత కుమారుడికి మధ్య ఘర్షణ - Khammam District Latest News
ఖమ్మం జిల్లా కొక్యాతండాలో తెరాస నేత కుమారుడికి గిరిజనులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయమై గిరిజనులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
![గిరిజనులకు, తెరాస నేత కుమారుడికి మధ్య ఘర్షణ a-clash-broke-out-between-tribals-over-the-son-of-a-leader-in-trs-in-kokyatanda-in-khammam-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10763002-1073-10763002-1614187592117.jpg)
గిరిజనులకు, తెరాస నేత కుమారుడికి మధ్య ఘర్షణ
తమ ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఎమ్మెల్యే రాజాసింగ్కు సంబంధించి వీగిపోయిన మరో కేసు
Last Updated : Feb 24, 2021, 11:33 PM IST
TAGGED:
ఖమ్మ జిల్లా తాజా వార్తలు