మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలోని లక్ష్మీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని ఊరికి వెళ్లి వచ్చి చూసేసరికి ఎవరో తలపులు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు గుర్తించాడు.
Theft: దొంగల హల్చల్.. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి - theft news
ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరబడి రూ. 20 వేల సొత్తును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలంలో జరిగింది. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![Theft: దొంగల హల్చల్.. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి theft news in medchal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12092311-898-12092311-1623388768778.jpg)
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి
ఇంట్లో ఉన్న రూ. 20 వేలు గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Suicide: మానసిక ఒత్తిడితో వివాహిత ఆత్మహత్య