తెలంగాణ

telangana

ETV Bharat / crime

శంషాబాద్​ విమానాశ్రయంలో 689 గ్రాముల బంగారం సీజ్​ - హైదరాబాద్​ నేర వార్తలు

శంషాబాద్​ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్​ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. కువైట్​ నుంచి వచ్చిన వ్యక్తి వద్ద రూ. 34 లక్షల విలువైన బంగారం పట్టుకున్నారు.

Telangana news
హైదరాబాద్​ నేర వార్తలు

By

Published : Jun 1, 2021, 9:10 PM IST

అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రాష్ట్రంలోకి బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో విదేశీ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పక్కా సమాచారంతో కువైట్​ నుంచి శంషాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేశారు. అతడి నుంచి రూ. 34 లక్షల విలువైన 689 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:బ్లాక్​లో బ్లాక్‌ ఫంగస్‌ ఇంజక్షన్లు.. ముఠా అరెస్టు

ABOUT THE AUTHOR

...view details