తెలంగాణ

telangana

By

Published : Jan 8, 2021, 10:27 PM IST

ETV Bharat / city

'కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే'

కరోనా మహమ్మారి దేశంనుంచి పారద్రోలడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ రాబోతున్న వేళ... ముందస్తుగా డ్రైరన్​ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ, ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లో డ్రైరన్ కొనసాగింది. వ్యాక్సిన్ వేయడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని.. వరంగల్ అర్బన్ జిల్లా వైద్య అధికారి లలితాదేవి చెప్పారు. అయితే వ్యాక్సిన్ వేసుకుంటున్నా....కరోనా నిబంధనలు మాత్రం కచ్చితంగా పాటించాల్సిందేనంటున్న జిల్లా డీఎంహెచ్​వోతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

'కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే'
'కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే'

'కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details