మేడారం జాతరకు వచ్చే భక్తులకు వసతి సమస్యలు ఎదురవుతున్నాయి. చిన్నపాటి టెంట్లకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
వసతి కోసం వినియోగించే టెంట్లకు రోజుకు వెయ్యి రూపాయాలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎక్కువ డబ్బులు వెచ్చించి గదులను అద్దెకు తీసుకుంటున్నామని అంటున్నారు.