తెలంగాణ

telangana

By

Published : Apr 22, 2019, 9:10 AM IST

ETV Bharat / city

ఈ ఎఫ్​ఎం ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన ర్యాలీ

ధరిత్రి దినోత్సవం సందర్భంగా వరంగల్​ జిల్లా హన్మకొండలో ఈ ఎఫ్​ఎం, జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

పర్యావరణ అవగాహన ర్యాలీ

ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఎఫ్​ఎం, వరంగల్​ జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో హన్మకొండలో పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పబ్లిక్​ గార్డెన్​ నుంచి జూ పార్క్​ వరకు జరిగిన ర్యాలీని వరంగల్​ సీపీ రవీందర్​, జిల్లా అటవీ సంరక్షణ అధికారి అక్బర్​ జెండా ఊపి ప్రారంభించారు. మన జీవ జాతులను, పర్యావరణాన్ని రక్షిస్తూ భూమిని కాపాడుకోవాలని రవీందర్​ తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించాలని సూచించారు.

పర్యావరణ అవగాహన ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details