తెలంగాణ

telangana

ETV Bharat / city

తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లే: మల్లు రవి

పార్లమెంట్​ ఎన్నికల్లో తెరాసక ఓటేస్తే భాజపాకు వేసినట్లేనని నాగర్​కర్నూల్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి మల్లు రవి వనపర్తిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు.

By

Published : Mar 24, 2019, 4:07 PM IST

మాట్లాడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి

మాట్లాడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి
నిజమైన బంగారు తెలంగాణ కాంగ్రెస్​తోనే సాధ్యమన్నారు నాగర్​ కర్నూల్​ ఎంపీ అభ్యర్థి డాక్టర్​మల్లు రవి. తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లేనని ఆరోపించారు. తాను గెలిస్తే నియోజకవర్గంలోని ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వనపర్తిలో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్​ ప్రసాద్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details