తెలంగాణ

telangana

ETV Bharat / city

రాత్రైనా రోడ్డుమీదే...

నిజామాబాద్ జిల్లాలో ఉదయం 11గంటల నుంచి రైతుల ధర్నా కొనసాగుతోంది. మద్దతు ధరలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేదిలేదని భీష్మించి కూర్చున్నారు.

By

Published : Feb 16, 2019, 8:57 PM IST

Updated : Feb 16, 2019, 11:27 PM IST

ఉదయం 11గంటల నుంచి

నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్​పల్లి, ధర్పల్లి మండల కేంద్రాల్లో రైతుల ధర్నా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల నుంచి రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పసుపుకు 15వేలు, ఎర్రజొన్నకు 3వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన విరమించాలని కమిషనర్​ కార్తికేయ రైతులను కోరారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేదిలేదని కర్షకులు స్పష్టం చేశారు. రైతుల ధర్నా నేపథ్యంలో రెండు మండలాల్లో పోలీసులు 144సెక్షన్​ విధించారు.

Last Updated : Feb 16, 2019, 11:27 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details