తెలంగాణ

telangana

By

Published : Sep 4, 2020, 10:47 PM IST

ETV Bharat / city

వైరల్​ వీడియో:'రూ.29 లక్షలు బిల్లు వేసి.. భార్య శవాన్ని అప్పగించారు'

కాన్పు కోసం భార్యను హాస్పిట‌ల్‌లో చేరిస్తే రూ.29 ల‌క్షల బిల్లు వేసి శ‌వాన్ని అప్పగించారంటూ భ‌ర్త ఘోల్లుమన్నాడు. గతంలో భార్యను కాపాడలంటూ చేసిన వీడియో ప్రస్తుతం... అందరీని కంటతడి పెట్టిస్తోంది.

వైరల్​ వీడియో:'రూ.29 లక్షలు బిల్లు వేసి.. భార్య శవాన్ని అప్పగించారు'
వైరల్​ వీడియో:'రూ.29 లక్షలు బిల్లు వేసి.. భార్య శవాన్ని అప్పగించారు'

కాన్పు కోసం భార్యను హాస్పిట‌ల్‌లో చేరిస్తే రూ.29 ల‌క్షల బిల్లు వేసి శ‌వాన్ని అప్పగించారంటూ భ‌ర్త ఘోల్లుమన్నాడు. గతంలో భార్యను కాపాడలంటూ చేసిన వీడియో ప్రస్తుతం... అందరీని కంటతడి పెట్టిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా బల్సూరుగొండ గ్రామానికి చెందిన మాధవరెడ్డి.. తన భార్య ఆస్పత్రిలో ఉన్నపుడు సాయం చేయండంటూ వేడుకున్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తన భార్యను బ్రతికించడానికి రూ.25 లక్షలు ఖర్చు చేశామని... తన కుటుంబానికి సాయం చేయాలని అభ్యర్థించిన తీరు కన్నీరు పెట్టిస్తుంది. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రాణాలు కాపాడటం కోసం రూ.29 లక్షలు ఖర్చు చేశామని... అయిన ప్రయోజనం లేకుండా పోయిందని మృతురాలి భర్త కన్నీటి పర్యంతమయ్యాడు.

వైరల్​ వీడియో:'రూ.29 లక్షలు బిల్లు వేసి.. భార్య శవాన్ని అప్పగించారు'

ABOUT THE AUTHOR

...view details