తెలంగాణ

telangana

ETV Bharat / city

నాయకత్వం బలంగా ఉంటేనే ఫలితాలు బాగుంటాయి - THUMMALA PRESS MEET

"నాయకుల మధ్య సమన్వయం ఉండి సమర్థంగా ఉంటేనే... కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తారు. మంచి ఫలితాలను చూరగొంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో చవిచూసిన ఓటమిని పార్లమెంటు పోరులో అధిక మెజార్టీతో పూరిద్దాం"--- తుమ్మల నాగేశ్వరరావు

కార్యకర్తలను ఒకే తాటిపై నడిపించాలి

By

Published : Apr 2, 2019, 1:36 PM IST

నాయకుల మధ్య ఉన్న పొరపొచ్చాలను అధిగమించి కార్యకర్తలను ఒకే తాటిపై నడిపించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం గ్రామీణ మండలంలో పాలేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈనెల 4న ఖమ్మంలో నిర్వహిస్తున్న కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కృషిచేయాలని తుమ్మల కోరారు.

కార్యకర్తలను ఒకే తాటిపై నడిపించాలి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details