తెలంగాణ

telangana

ETV Bharat / city

పసుపు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఈటల - pasupu konugollu prarambham

కరీంనగర్​ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్​ యార్డులో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మార్కెట్​ ఛైర్​పర్సన్​ పొనగంటి శారద కేంద్రాన్ని ప్రారంభించగా... మంత్రి ఈటల రాజేందర్​ సందర్శించారు.

పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం

By

Published : May 15, 2019, 5:13 PM IST

కరీంనగర్​ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్​ యార్డులో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్​ జిల్లాలోని పలు మండలాలకు చెందిన రైతులు పసుపు నిల్వలను మార్కెట్​ యార్డుకు తరలించారు. మార్కెట్​ ఛైర్​పర్సన్​ పొనగంటి శారద ప్రత్యేక పూజలు చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రి ఈటల రాజేందర్​ కేంద్రాన్ని సందర్శించి పసుపును తూకం వేసి కాంటాలను ప్రారంభించారు. అనంతరం వ్యాపారులు కొనుగోళ్లను ఆరంభించారు.

పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details