ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడాపోటీలను మంత్రి గంగుల కమలాకర్ చొప్పదండిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్లు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 32జట్లు హాజరైనట్లు .. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామని క్రీడా నిర్వహకులు తెలిపారు.
పోటీతత్వంతో పాటు..