తెలంగాణ

telangana

ETV Bharat / city

తెరాస శంఖారావానికి భారీ ఏర్పాట్లు - కరీంనగర్

తెరాస అధినేత కేసీఆర్​ తన సెంటిమెంట్​ను కొనసాగిస్తున్నారు. లోక్​సభ ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్​ నుంచి ఇవాళ ప్రారంభించనున్నారు. సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

trs

By

Published : Mar 17, 2019, 12:34 PM IST

Updated : Mar 17, 2019, 1:21 PM IST

దేశ రాజకీయాల్లో సత్తాచాటాలని భావిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్​ నేడు కరీంనగర్​లో ప్రచారాన్ని ప్రారభించనున్నారు. పట్టణంలోని లోయర్​ మానేర్​ డ్యాం సమీపంలోని స్పోర్ట్స్​ పాఠశాల మైదానం...ఎన్నికల ప్రచారానికి వేదికైంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్​, మంత్రులు కొప్పుల ఈశ్వర్​, ఈటల రాజేందర్​ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు.

కేసీఆర్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
Last Updated : Mar 17, 2019, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details