రాష్ట్రంలో 16 పార్లమెంటు స్థానాలు దక్కించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభతో ప్రచార జోరుకు శ్రీకారం చుట్టారు.కరీంనగర్లోని స్పోర్ట్స్ పాఠశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీంద్ర సింగ్ పరిశీలించారు. దీనిపై ఈటీవీ భారత్ ప్రతినిధి మరిన్ని వివరాలందిస్తారు.
కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన గంగుల - kcr
రేపు కరీంనగర్లో జరగబోయే తెరాస భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
కేసీఆర్ భారీ బహిరంగ సభా ప్రాంగణం