కరీంనగర్ జిల్లా ఈటల రాజేందర్ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వీణవంక మండలం వల్బాపూర్లో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐతో భాజపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకోగా.. ఏఎస్ఐ చొక్కా చిరిగిపోయింది.
Etela rajender: ఫోటోలు తీశాడని ఏఎస్ఐతో భాజపా కార్యకర్తల డిష్యుం..డిష్యుం.. - karimnagar district

etela rajender
15:23 August 23
ఈటల రాజేందర్ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత
అసలేం జరిగిందంటే..
ఈటల రాజేందర్ సమక్షంలో పలువురు ఇతర పార్టీల కార్యకర్తలు భాజపాలో చేరారు. ఈ సమయంలో అక్కడున్న స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ.. భాజపాలో చేరుతున్న వారి ఫొటోలు తీశారు. ఏఎస్ఐతో భాజపా కార్యకర్తల వాగ్వాదానికి దిగారు.
ఇదీచూడండి:HARISH RAO: 'భాజపా హయాంలో దేశం బంగ్లాదేశ్తో కూడా పోటీపడలేకపోతోంది'
Last Updated : Aug 23, 2021, 4:24 PM IST