ఇండోనేసియా వాసులపై కరీంనగర్ ఒకటో పట్టణ ఠాణాలో కేసు నమోదైంది. పర్యాటక వీసాలపై వచ్చి మత ప్రచారంలో పాల్గొన్న 10 మందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇండోనేసియా వాసులకు సహకరించిన వారిపై కేసులు - coroan in karimnagar
కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో.. 10 మంది ఇండోనేషియన్లపై కేసులు నమోదయ్యాయి. వారికి సహకరించిన వారిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
![ఇండోనేసియా వాసులకు సహకరించిన వారిపై కేసులు cases filed on indonesians inm karimnagar ps](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6688106-131-6688106-1586179782834.jpg)
ఇండోనేసియా వాసులకు సహకరించిన వారిపై కేసులు
ఇండోనేసియా వాసులకు సహకరించిన వారిపైనా కేసులు నమోదయ్యాయి. వారిలో కరీంనగర్కు చెందిన ముగ్గురు, ఇద్దరు యూపీ వాసులపై కేసు నమోదు చేశారు.
ఇవీచూడండి: తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా... 340కి చేరిన కేసులు