తెలంగాణ

telangana

నేడు అమరావతిలో జాతీయ మహిళా కమిషన్ బృందం పర్యటన

By

Published : Jan 12, 2020, 7:45 AM IST

జాతీయ మహిళా కమిషన్ నుంచి ఇద్దరు సభ్యుల బృందం నేడు ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసుల దాడులు, తోపులాటలపై ఆరోపణలు వెల్లువెత్తటంతో కమిషన్ ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. వాస్తవానికి శనివారమే ఈ బృందం రావల్సి ఉండగా ఈరోజుకు వాయిదా పడింది.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/12-January-2020/5680836_141_5680836_1578788133063.png
నేడు అమరావతిలో జాతీయ మహిళా కమిషన్ బృందం పర్యటన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details