.
నేడు అమరావతిలో జాతీయ మహిళా కమిషన్ బృందం పర్యటన - woman national commission visit news in amravati
జాతీయ మహిళా కమిషన్ నుంచి ఇద్దరు సభ్యుల బృందం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసుల దాడులు, తోపులాటలపై ఆరోపణలు వెల్లువెత్తటంతో కమిషన్ ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. వాస్తవానికి శనివారమే ఈ బృందం రావల్సి ఉండగా ఈరోజుకు వాయిదా పడింది.
![నేడు అమరావతిలో జాతీయ మహిళా కమిషన్ బృందం పర్యటన http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/12-January-2020/5680836_141_5680836_1578788133063.png](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5680836-141-5680836-1578788133063.jpg)
నేడు అమరావతిలో జాతీయ మహిళా కమిషన్ బృందం పర్యటన