తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ రాజధాని ప్రాంతంలో మరో మహిళా రైతు మృతి - woman farmer died with heart attack at amaravathi

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మరో మహిళా రైతు మృతి చెందారు. కోలా సీతారావమ్మ అనే మహిళా రైతు కొన్నిరోజులుగా ఎర్రబాలెం ధర్నాలో పాల్గొంటున్నారు. సీతారావమ్మ తన 2 ఎకరాల పొలాన్ని రాజధాని కోసం ఇచ్చినట్లు ఆమె బంధువులు తెలిపారు. రాజధాని తరలింపును తట్టుకోలేక గుండెపోటుతో ఆమె మృతి చెందారు.

woman farmer died with heart attack at amaravathi
ఏపీ రాజధాని ప్రాంతంలో మరో మహిళా రైతు మృతి

By

Published : Feb 23, 2020, 4:18 PM IST

ఏపీ రాజధాని ప్రాంతంలో మరో మహిళా రైతు మృతి

ABOUT THE AUTHOR

...view details