తెలంగాణ

telangana

ETV Bharat / city

అక్కడ అధికారులు కోరాకే ఎన్నికలు నిర్వహిస్తాం: ఏపీ ఎస్​ఈసీ - AP High Court Latest News

ఏపీలోని పురపాలికల్లో విలీనమైన గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై హైకోర్టుకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. అన్ని సమస్యలు తొలిగాకే ఎన్నికలు జరుపుతామని కోర్టుకు తెలిపింది.

ap sec on elections
అక్కడ అధికారులు కోరాకే ఎన్నికలు నిర్వహిస్తాం: ఏపీ ఎస్​ఈసీ

By

Published : Apr 20, 2021, 4:45 PM IST

ఏపీలోని పురపాలికల్లో విలీనమైన గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ విషయంపై హైకోర్టుకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. అధికారులు కోరాకే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది.

కోర్టు కేసులు, జనాభా గణన, ఓటర్ల జాబితాలో సమస్యలు ఉన్నాయన్న ఎస్ఈసీ.. అన్ని సమస్యలు తొలిగాకే ఎన్నికలు జరుపుతామని కోర్టుకు తెలిపింది.

ఇదీ చదవండి:కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details