ఏపీలోని పురపాలికల్లో విలీనమైన గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ విషయంపై హైకోర్టుకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. అధికారులు కోరాకే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
అక్కడ అధికారులు కోరాకే ఎన్నికలు నిర్వహిస్తాం: ఏపీ ఎస్ఈసీ - AP High Court Latest News
ఏపీలోని పురపాలికల్లో విలీనమైన గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై హైకోర్టుకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. అన్ని సమస్యలు తొలిగాకే ఎన్నికలు జరుపుతామని కోర్టుకు తెలిపింది.
![అక్కడ అధికారులు కోరాకే ఎన్నికలు నిర్వహిస్తాం: ఏపీ ఎస్ఈసీ ap sec on elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11472033-146-11472033-1618911749515.jpg)
అక్కడ అధికారులు కోరాకే ఎన్నికలు నిర్వహిస్తాం: ఏపీ ఎస్ఈసీ
కోర్టు కేసులు, జనాభా గణన, ఓటర్ల జాబితాలో సమస్యలు ఉన్నాయన్న ఎస్ఈసీ.. అన్ని సమస్యలు తొలిగాకే ఎన్నికలు జరుపుతామని కోర్టుకు తెలిపింది.
ఇదీ చదవండి:కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్