తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ నెల 16లోపు సంగంలో తనిఖీలు ముగించాలి: ఏసీబీ కోర్టు - ఏసీబీ సోదాలు తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ సోదాలపై వారెంట్‌ రీ కాల్‌ పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు డెయిరీ తరఫు న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు.

సంగం డెయిరీ
సంగం డెయిరీ

By

Published : May 13, 2021, 3:14 PM IST

గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీలో సోదాలపై వారెంట్ రీ కాల్ పిటిషన్​ను డెయిరీ తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. అభ్యర్థనను పరిశీలించిన ఏసీబీ కోర్టు.. ఈ నెల 16 లోపు తనిఖీలు ముగించాలని ఆదేశించింది.

వారెంట్‌లో సూచించిన చోటనే సోదాలు కొనసాగించాలని స్పష్టం చేసింది. తనిఖీల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ 2.0: రవాణా శాఖ స్లాట్ల బదలాయింపు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details