తెలంగాణ

telangana

ETV Bharat / city

'తెలంగాణ చిరువ్యాపారులకు సాయం చేయండి' - telangana planning commission letter to central finance minister

తెలంగాణలో అర్హులైన చిరువ్యాపారులు, నిరుద్యోగులకు ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద రుణాలు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​ లేఖ రాశారు.

ఆర్థిక మంత్రికి రాష్ట్ర ప్రణాళిక సంఘం వినతి

By

Published : Oct 13, 2019, 5:43 PM IST

ముద్ర రుణాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అర్హులైన చిరు వ్యాపారులు, నిరుద్యోగులకు ఈ పథకం కింద రుణాలు మంజూరు చేసేలా చూడాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు. ముద్ర పథకంలో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తెలంగాణకు విరివిగా సాయం అందేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details