రాష్ట్రపతి కోవింద్ ఈనెల 24న తిరుమల శ్రీవారు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి రాష్ట్రానికి రానున్నారు. పర్యటన ఏర్పాట్లపై ఈవో జవహర్ రెడ్డి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు.
24న తిరుమలకు రాష్ట్రపతి.. ఏర్పాట్లపై ఈవో సమీక్ష - రాష్ట్రపతి కోవింద్ తిరుమల పర్యటనపై ఈవో సమీక్ష
ఈనెల 24న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుమల పర్యటన సందర్భంగా.. ఏర్పాట్లపై ఈవో జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తితిదే పరిపాలన భవన సమావేశ మందిరంలో జిల్లా ఉన్నతాధికారులు, తితిదే అధికారులతో సమావేశమయ్యారు.
![24న తిరుమలకు రాష్ట్రపతి.. ఏర్పాట్లపై ఈవో సమీక్ష ttd-eo-jawahar-reddy-review-on-president-ramnath-kovid-tirumala-tour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9583870-889-9583870-1605706222664.jpg)
24న తిరుమలకు రాష్ట్రపతి.. ఏర్పాట్లపై ఈవో సమీక్ష
ప్రోటోకాల్ ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ వరాహస్వామి ఆలయం, శ్రీవారి ఆలయాలను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.
ఇవీ చూడండి:'కేసీఆర్వన్నీ అబద్ధాలే.. వరదసాయం ఆపమని ఎప్పుడూ అనలేదు'